..

  • This is featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

  • This is featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com...

Sunday, 10 November 2013

తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు

 తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు అంటున్నారు బాగానే ఉంది కాని చేసిన తప్పులకి కారాగారాలలో శిక్షలు వేస్తున్నారు కాదా! అది ఆజన్మలో చేసిన శిక్షానుభూతి కాదా?

కేవలం రాజసాహంకరాలతో దండిస్తున్నారు అనే అపవాదునుండి బయటపడటం కోసమే అపరాధులకు శిక్షలు ఏర్పరచి శిక్షిస్తున్నారు. అదీగాక ఇతరులు ఎవ్వరూ అటువంటి అపరాధాలు(నేరాలు) చేయాలనే ఆలోచనకూడా రాకుండా చేయడమే దీనికి ప్రధానమైన హేతువు, అంతేగాని అదేజన్మలో చేసిన కృత్యానికి ఇది తగిన పరిణామం కాదు.

మరి అపరాధులకు వేసిన శిక్ష వలన పాపం పూర్తిగా తొలగిపోతుందా?
ఇలా చేసినదానికి భూపాలకుడు వేసిన శిక్షితుడు ఎవ్వరు యమదైవతం పాలబడరు. అయితే అపరాధి కానివానిని శిక్షించినా, చేయనివానిని దండించినా నృపతికి తప్పక నరకలోకం చేరుకోగలడు. యమదండం తప్పనిసరి. ఎటువంటి వారైన వారుచేసిన అపరాధాలకు ఫలితాలను అవశ్యం అనుభవించి తీరవలసినదే!
Share:

తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు

 తాముచేసిన దుష్కర్మలకు ఆ జన్మలో ఫలితాలు అనుభవించరు అంటున్నారు బాగానే ఉంది కాని చేసిన తప్పులకి కారాగారాలలో శిక్షలు వేస్తున్నారు కాదా! అది ఆజన్మలో చేసిన శిక్షానుభూతి కాదా?

కేవలం రాజసాహంకరాలతో దండిస్తున్నారు అనే అపవాదునుండి బయటపడటం కోసమే అపరాధులకు శిక్షలు ఏర్పరచి శిక్షిస్తున్నారు. అదీగాక ఇతరులు ఎవ్వరూ అటువంటి అపరాధాలు(నేరాలు) చేయాలనే ఆలోచనకూడా రాకుండా చేయడమే దీనికి ప్రధానమైన హేతువు, అంతేగాని అదేజన్మలో చేసిన కృత్యానికి ఇది తగిన పరిణామం కాదు.

మరి అపరాధులకు వేసిన శిక్ష వలన పాపం పూర్తిగా తొలగిపోతుందా?
ఇలా చేసినదానికి భూపాలకుడు వేసిన శిక్షితుడు ఎవ్వరు యమదైవతం పాలబడరు. అయితే అపరాధి కానివానిని శిక్షించినా, చేయనివానిని దండించినా నృపతికి తప్పక నరకలోకం చేరుకోగలడు. యమదండం తప్పనిసరి. ఎటువంటి వారైన వారుచేసిన అపరాధాలకు ఫలితాలను అవశ్యం అనుభవించి తీరవలసినదే!
Share:

మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

 ఇవి తెలుసుకున్న తరువాత కూడా ఇలానే చేస్తే ఇప్పుడు పడే భాధలు కోటింతలు మరుసటి జన్మలో అనుభవిస్తారు. కాబట్టి చదువుకుని జాగ్రత్తతో మెలగండి. 

పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు. పవిత్ర వంశంలో జన్మించి పాపపు పనులకి పాల్పడేవారు పూర్వజన్మలో గర్వం, అహంకారాలతో పూజ్యులని అవమానించిన పరమ పాపాత్ములు. తప్పులు ఏమి లేకపోయినా గర్వాతిరేకంతో దూషణలో, శారీరక హింసలతో, శిక్షలతో పరిజనులను ఈసడించి అవమానించిన దురాత్ములు ఇతరులకు దాసులై చీటికిమాటికి దూషణలతో శిక్షలతో ఎడతెగని దుఃఖాలు అనుభవించగలరు. ధనవంతుల గృహము ప్రాంగణము నందు ద్వారపాలకులు అడ్డగించినందువలన మిక్కిలి దైన్యంతో అలమటిస్తున్న జనులు వెనుకటి పుట్టుకలో యవ్వనంతో, మదంతో మైమరచి పూజ్యులవైపు కన్నెత్తైనా చూడక,ధర్శనమీయక తిరస్కరించిన దుర్గర్వితులు. అపరాధం చేయనివారిని అన్యాయంగా శిక్షించిన యెడల మరుజన్మలో రాజ దండనము సంప్రాప్తించగలదు. పరులు ఎవ్వరైనా తనదగ్గర సొమ్ము దచుకున్నయెడల ఏదో నెపంతో అపహరించిన దుష్టాత్ములు మరుజన్మలో సంపద మొత్తం ఒక్కమారుగా నశించిపొగలధు. ఏమాత్రము కరుణ లేక అనేకమంది మనుషులను ఒక్కమారుగా నిర్మూలించిన వారు బాంధవులతో, కుటుంబంతో ఒక్కుమ్మడిగా పరలోకం చేరుకోగలరు. ఇంకా ఇటువంటి పాపాత్ములు తప్పక భీకర నరకాగ్ని జ్వాలల్లో కూలిపోగలరు. అయితే ఎక్కువగా పాపకర్మలు చేసిన మానవులు ఒక్కొక్కప్పుడు తిరిగి మానవజన్మ వస్తుంది. అయితే దుశ్చర్యలు ఆచరించినప్పుడు అదే జన్మలో ఫలితమెప్పుడు సంఘటిల్లదు. కాని మునీశ్వరులు, యక్షులు, గంధర్వులు మాత్రం అదే జన్మలో తాము చేసిన తపశ్చర్యలకు అదే జన్మలో సత్ఫలితాలు అనుభవిస్తున్నారు. .. 
Share:

మనం పూర్వజన్మలో చేసిన తప్పుల వలన ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షలు.

 ఇవి తెలుసుకున్న తరువాత కూడా ఇలానే చేస్తే ఇప్పుడు పడే భాధలు కోటింతలు మరుసటి జన్మలో అనుభవిస్తారు. కాబట్టి చదువుకుని జాగ్రత్తతో మెలగండి. 

పుట్టుగుడ్డి గతజన్మలో అందగాడై తన సోయగంతో మైమరచి ఇతరుల భార్యలని ఆకర్షించిన పరమపాపి. కర్ణరోగార్తుడు(చెవిటివారు) ముందు పుట్టుకలో కటువైన మాటలతో సజ్జనులను ఎంతో మానసికవ్యధ కలిగించిన కటినుడు. ఉదర రోగాములతో బాధపడేవారు గతజన్మలో విషభోజనంతో పరులను అన్యాయంగా వేధించిన ధురాత్ముడు. పవిత్ర వంశంలో జన్మించి పాపపు పనులకి పాల్పడేవారు పూర్వజన్మలో గర్వం, అహంకారాలతో పూజ్యులని అవమానించిన పరమ పాపాత్ములు. తప్పులు ఏమి లేకపోయినా గర్వాతిరేకంతో దూషణలో, శారీరక హింసలతో, శిక్షలతో పరిజనులను ఈసడించి అవమానించిన దురాత్ములు ఇతరులకు దాసులై చీటికిమాటికి దూషణలతో శిక్షలతో ఎడతెగని దుఃఖాలు అనుభవించగలరు. ధనవంతుల గృహము ప్రాంగణము నందు ద్వారపాలకులు అడ్డగించినందువలన మిక్కిలి దైన్యంతో అలమటిస్తున్న జనులు వెనుకటి పుట్టుకలో యవ్వనంతో, మదంతో మైమరచి పూజ్యులవైపు కన్నెత్తైనా చూడక,ధర్శనమీయక తిరస్కరించిన దుర్గర్వితులు. అపరాధం చేయనివారిని అన్యాయంగా శిక్షించిన యెడల మరుజన్మలో రాజ దండనము సంప్రాప్తించగలదు. పరులు ఎవ్వరైనా తనదగ్గర సొమ్ము దచుకున్నయెడల ఏదో నెపంతో అపహరించిన దుష్టాత్ములు మరుజన్మలో సంపద మొత్తం ఒక్కమారుగా నశించిపొగలధు. ఏమాత్రము కరుణ లేక అనేకమంది మనుషులను ఒక్కమారుగా నిర్మూలించిన వారు బాంధవులతో, కుటుంబంతో ఒక్కుమ్మడిగా పరలోకం చేరుకోగలరు. ఇంకా ఇటువంటి పాపాత్ములు తప్పక భీకర నరకాగ్ని జ్వాలల్లో కూలిపోగలరు. అయితే ఎక్కువగా పాపకర్మలు చేసిన మానవులు ఒక్కొక్కప్పుడు తిరిగి మానవజన్మ వస్తుంది. అయితే దుశ్చర్యలు ఆచరించినప్పుడు అదే జన్మలో ఫలితమెప్పుడు సంఘటిల్లదు. కాని మునీశ్వరులు, యక్షులు, గంధర్వులు మాత్రం అదే జన్మలో తాము చేసిన తపశ్చర్యలకు అదే జన్మలో సత్ఫలితాలు అనుభవిస్తున్నారు. .. 
Share:

మానవుల ఆయుర్దాయం ఎందువలన క్షీణిస్తుంది? పెంపొందాలి(పెరగాలి) అంటే ఏమిచేయాలి?

   ఓర్పు, సత్యం పలకడం, కరుణ, శౌచము(శుచి,శుబ్రత), మాతృ పితృ, గురుభక్తి (ఆధ్యాత్మిక గురువు. అలాగని విద్యలు నేర్పించిన గురువుని అవమానించమని కాదు సుమా!), వీటితోపాటు ఆ ఆ వ్యాధుల వలన కలిగే భాధలకు తగిన ఔషదులు సేవించడం, బ్రహ్మచర్యము, మితాహారము, హితవాక్యములు తెలియజెప్పడం, వలన ఆయుష్షువృద్ధి చెందుతున్నది. కేవలం పూర్వ పుణ్యం వలననే ఇటువంటి సదాచార, దురాచార సంపత్తిపై ఆశక్తి, మక్కువ కలుగుతున్నది. 
క్రోధము, అహంకారము, అసత్యము, శుచిలేమి, తనవల్లకాని పని భారాన్ని నెత్తిన పెట్టుకున్నా, అపథ్యమైన ఆహారం (పానిపూరి, పిజ్జాలు, బర్గర్లు, సాన్ద్విజ్లు, బయట బళ్లమీద ఈగలు, దోమలు, ధూళి కలగలసిన ఆహారం) స్వీకరించినా, అనాటికానాటికి ఆయుష్షు క్షీణింపజేస్తున్నవి. ఇటువంటి దురాశక్తి గతజన్మ పుట్టుక పాతిత్యం వలననే సంభవిస్తున్నది. పాపాత్ములు ఎక్కువకాలం నరకంలో నివసించి భూలోకంలో అల్పమైన అయుర్ధాయంతో జన్మించి అర్ధంతరం(ప్రమాదంలో కాని, ప్రక్రుతి విపత్తులలో గాని) నశిస్తారు. మరలా యమలోకంలో యమదండనలు అనుభవిస్తారు.
Share:

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com